కాళేశ్వరం/మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరి, ప్రాణహిత నదులు ఉ«ధృతంగా ప్రవహిస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి తెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ పంప్హౌస్, గ్రావిటీ కాల్వ పనులు పూర్తిగా స్తంభించాయి. మూడు రోజుల క్రితం మంత్రి హరీశ్రావు ఇక్కడ పర్యటించి ఆగస్టు చివరికల్లా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఆదేశించారు. ఇంతలోనే వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి అధికారులు హైరానా పడుతున్నారు.
తుపాకులగూడెం ప్రాజెక్టు వద్ద..
ఏటూరునాగారం: భారీ వర్షాలతో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంవద్ద గోదావరి ఒడ్డు వెంట నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. వరద ఉధృతి వల్ల 8 పిల్లర్లు నీటమునిగాయి.
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని: భారీ వర్షాలతో సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా 67 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్జీ–1,2,3 ఏరియాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది.
నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
Published Sun, Aug 12 2018 2:38 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement