ఏజీగా బాధ్యతలు చేపట్టిన బీఎస్‌ ప్రసాద్‌ | Meet Telangana's new Advocate General, BS Prasad | Sakshi
Sakshi News home page

ఏజీగా బాధ్యతలు చేపట్టిన బీఎస్‌ ప్రసాద్‌

Aug 14 2018 2:28 AM | Updated on Aug 14 2018 2:28 AM

Meet Telangana's new Advocate General, BS Prasad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర నూతన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా నియమితులైన బండా శివానందప్రసాద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని తన కార్యాలయంలో సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అనంతరం తెలంగాణ, హైకోర్టు న్యాయవాదుల సంఘాలు బీఎస్‌ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించాయి. తనను ఏజీగా నియమించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement