రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి | mahender reddy visits ramalingeswara swamy temple | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి

Feb 15 2015 3:03 PM | Updated on Mar 28 2018 11:11 AM

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి - Sakshi

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు.

కీసర(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement