త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన | foundation stone for the construction of palamuru project in this month | Sakshi
Sakshi News home page

త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన

Jan 11 2015 5:04 PM | Updated on Sep 2 2017 7:34 PM

పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈనెలలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈనెలలోనే సీఎం కె.చంద్రశేఖర్ రావ్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 2016 ఖరీఫ్ నాటికి మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
 
9 ఏళ్లు మంత్రిగా ఉండి మహబూబ్నగర్ జిల్లాకు నాగం జనార్దన్ రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై నాగం నిరాహారదీక్ష చేస్తాననడం వట్టి  డ్రామా అని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement