బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు | farmers held bankmanager in nizambad | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు

Sep 7 2015 4:00 PM | Updated on Oct 1 2018 2:00 PM

పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు.

నిజామాబాద్: పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పచ్చలనరుకుడు గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక డీజీబీ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. త్వరగా రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement