డెంగీ సోకి ఒకరి మృతి | Dengue infect someone's death | Sakshi
Sakshi News home page

డెంగీ సోకి ఒకరి మృతి

Nov 20 2014 5:57 AM | Updated on Sep 2 2017 4:49 PM

కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లివాసి ఎల్.అర్జయ్య(45) డెంగీతో మృతి చెందాడు.

మహాముత్తారం: కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లివాసి ఎల్.అర్జయ్య(45) డెంగీతో మృతి చెందాడు. మూడురోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ బుధవారం మరణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement