కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం యామన్పల్లివాసి ఎల్.అర్జయ్య(45) డెంగీతో మృతి చెందాడు.
మహాముత్తారం: కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం యామన్పల్లివాసి ఎల్.అర్జయ్య(45) డెంగీతో మృతి చెందాడు. మూడురోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ బుధవారం మరణించాడు.