శాంతి, శ్రేయస్సు తీసుకురావాలి: సీఎం కేసీఆర్‌ | CM KCR Wishes People On Diwali | Sakshi
Sakshi News home page

శాంతి, శ్రేయస్సు తీసుకురావాలి: సీఎం కేసీఆర్‌

Oct 27 2019 3:04 AM | Updated on Oct 27 2019 3:05 AM

CM KCR Wishes People On Diwali - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెలుగుల పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

కిషన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు.. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగి, సుఖసంతోషాలతో కూడిన దీపాల వెలుగు రావాలని ఆశిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement