సాగర్ నీటి విడుదల
నిలిపివేయడంతో నిర్ణయం
{పధాన కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల పనులకు శ్రీకారం
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో ఆధునీకరణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాగర్ ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.700 కోట్లతో వీలైనన్ని ఎక్కువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. జూన్లో వర్షాలు ప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు. నిజానికి సాగర్ ఆధునీకరణను 2008 ఫిబ్రవరిలో రూ. 4,444.41 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో వరల్డ్ బ్యాంకు నుంచి 48 శాతం నిధులు అందనుండగా, మిగతా 52 శాతం నిధులను రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా రూ.1,576.94 కోట్లుగా తేలగా అందులో 2014 వరకు 659.06 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేల్చారు. ఇక గతేడాది మరో రూ.126.66 కోట్లతో పనులు చేపట్టగా... ఇంకా రూ.700 కోట్లతో చేపట్టాల్సిన పనులు మిగిలిఉన్నాయి. ఈ మొత్తం పనులను 2016 జూన్ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత అవసరాల మేరకు నీటి విడుదల గురువారంతో ముగియడంతో ప్రస్తుతం పనుల ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు. రెండు నెలల వ్యవధిలో 8 ప్యాకేజీల పరిధిలోని 25 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల పనితో పాటు 4 ఎత్తిపోతల పథకాల ఆధునికీరణను వేగవంతం చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
నేటినుంచి ఎడమకాల్వ ఆధునీకరణ పనులు
Published Fri, Apr 24 2015 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement