బైక్కు నిప్పంటించిన దుండగులు | bike set fire by unknowns in hyderabad | Sakshi
Sakshi News home page

బైక్కు నిప్పంటించిన దుండగులు

Jan 6 2016 9:56 AM | Updated on Sep 5 2018 9:45 PM

బైక్కు నిప్పంటించిన దుండగులు - Sakshi

బైక్కు నిప్పంటించిన దుండగులు

గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హోండా షైన్ బైక్ను కాల్చేశారు.

హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హోండా షైన్ బైక్ను కాల్చేశారు. ఈ సంఘటన బషీర్ బాగ్లోని చంద్రానగర్ బస్తీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బస్తీలోని అల్లరి మూకల పనిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement