24న రాష్ట్రానికి అమిత్‌షా

Amit Shah To Visit Telangana On August 24 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌లో పోలీస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్‌ షాను కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top