జల్సాలకు అలవాటు పడి చోరీల బాటపట్టిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు దొంగల అరెస్ట్: బంగారం స్వాధీనం
Sep 2 2016 2:49 PM | Updated on Sep 4 2018 5:21 PM
హైదరాబాద్: జల్సాలకు అలవాటు పడి చోరీల బాటపట్టిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను శుక్రవారం కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి పేరిట నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement