ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ భారత్ 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు.
హామిల్టన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ భారత్ 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. ధామ్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాట్ ఇన్ ఎడ్జ్ కు తగిలి వికెట్ ను పడేసింది. రోహిత్ శర్మ 66 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.