ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేశాడు.
హామిల్టన్: ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేశాడు. 49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికిది 25వ అర్ధసెంచరీ. టీమిండియా 19 ఓవర్లలో 126/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.