51వ రోజు మొదలైన ప్రజాసంకల్పయాత్ర | Prajasankalpayatra 51thday ys jagan starts padayatra | Sakshi
Sakshi News home page

51వ రోజు మొదలైన ప్రజాసంకల్పయాత్ర

Jan 3 2018 9:08 AM | Updated on Jul 25 2018 5:02 PM

Prajasankalpayatra 51thday ys jagan starts padayatra - Sakshi

సాక్షి, చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటికి 51వ రోజుకి చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా చింతపర్తి శివారు నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. 

నేటి యాత్ర చింతపర్తి శివారు నుంచి ప్రారంభమై పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిర వరకు కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ జనంతో మమేకం కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement