ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర@50 | prajasankalpayatra 50th day ys jagan starts padayatra | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర@50

Jan 2 2018 8:53 AM | Updated on Jul 25 2018 5:02 PM

 prajasankalpayatra 50th day ys jagan starts padayatra - Sakshi

సాక్షి, చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. 

నేటి పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్‌ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు  కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement