యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’ | Yuvraj Singh awarded Rajiv Gandhi Excellence Award | Sakshi
Sakshi News home page

యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’

Sep 2 2014 1:50 AM | Updated on Sep 2 2017 12:43 PM

యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’

యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు.

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. కేన్సర్ నివారణ ప్రచారంలో విశేష కృషికి గాను యువరాజ్ స్థాపించిన ‘యువీకెన్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు లభించింది. ‘హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్థాన్: ఏ కాల్ టు కాన్‌సైన్స్(పాకిస్థాన్‌లో చారిత్రక దేవాలయాలు: అంతరాత్మకు పిలుపు)’ అనే గ్రంథం ద్వారా పాకిస్థాన్‌లోని దేవాలయాల ఖ్యాతిని చాటినందుకు రీమా అబాసీని ఈ అవార్డు వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement