నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి | Two Indian pilgrims died in Nepal Road accident | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి

Jun 11 2019 3:30 PM | Updated on Jun 11 2019 3:30 PM

Two Indian pilgrims died in Nepal Road accident - Sakshi

కాట్మండు : నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్‌ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్‌ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్‌పుర్‌ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్‌ కుమార్‌ జెనా(52), చరణ్‌ బిషాల్‌ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement