సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌ | mass encounter in sukuma | Sakshi
Sakshi News home page

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

Jun 25 2017 7:15 PM | Updated on Sep 5 2017 2:27 PM

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు.

రాయపూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు.

ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆయన వివరించారు. అలాగే, మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో 500 మంది జవాన్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement