అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య | Clear probe on fraud in Delhi development authority, says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య

Jun 12 2014 7:33 PM | Updated on Sep 2 2017 8:42 AM

అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య

అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
 
కొత్తగా ఎంపికైన కేంద్ర మంత్రులు నివాసం ఉండేందుకు మాజీ కేంద్రమంత్రులు తమ నివాసాలు ఖాళీ చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. 
 
జూలై రెండో వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని వెంకయ్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుందని  వెంకయ్యనాయుడు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement