ఇజ్రాయెల్‌లో చిత్తూరు విద్యార్థి మృతి | Chittoor student dead in Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో చిత్తూరు విద్యార్థి మృతి

Feb 20 2016 1:40 AM | Updated on Nov 9 2018 4:59 PM

ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ వర్సిటీ హాస్టల్ గదిలో భారతీయ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ వర్సిటీ హాస్టల్ గదిలో భారతీయ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతుడిని ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి రాజ్‌కుమార్(27)గా గుర్తించార ని ట్వీట్ చేశారు. వార్త తెలియగానే భారత రాయబార కార్యాలయం నుంచి నివేదిక కోరామన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, పోలీసు విచారణ జరుపుతామని సుష్మా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement