‘మహా ఫలితాలపై బీజేపీ విజయోత్సవం’ | telangana bjp celebrate for BJP’s Victory Sweep in maharashtra | Sakshi
Sakshi News home page

‘మహా ఫలితాలపై బీజేపీ విజయోత్సవం’

Feb 24 2017 7:05 PM | Updated on Mar 29 2019 9:31 PM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకోనున్నారు.

హైదరాబాద్‌: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఈ నెల 25 వ తేదీ( శనివారం) నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ తలపెట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చింతల రామచంద్రారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎన్‌వీవీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌ తదితరులు పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement