ఎయిర్‌పోర్టులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం | inter student missing in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

Jun 16 2016 6:51 PM | Updated on Sep 4 2017 2:38 AM

ఎయిర్‌పోర్టులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

ఎయిర్‌పోర్టులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించకుండాపోయింది.

హైదరాబాద్: విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించకుండాపోయింది. విశాఖలో నేవీ ఆఫీసర్‌గా పనిచేసే అరవింద్ శర్మ కుమార్తె కైరవి(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుకుంటోంది. ఆమె గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి విమానంలో శంషాబాద్‌కు చేరుకుంది.

కైరవి శంషాబాద్ నుంచి పూణేకు వెళ్లాల్సి ఉంది. అయితే పూణేకు చేరుకోలేదని తెలిసిన ఆమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement