వనస్థలిపురంలో నాలుగు బస్సులు సీజ్ | Four buses seized in Vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో నాలుగు బస్సులు సీజ్

Jun 14 2016 10:15 AM | Updated on Sep 4 2018 5:21 PM

అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు.

అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement