శాంతిభద్రతలపై రాజీ లేదు | Cyberabad West took over as Commissioner Naveen Chand | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై రాజీ లేదు

Jun 28 2016 11:21 PM | Updated on Sep 4 2017 3:38 AM

శాంతిభద్రతలపై రాజీ లేదు

శాంతిభద్రతలపై రాజీ లేదు

సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా నవీన్ చంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌చంద్

 

సిటీబ్యూరో: సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా నవీన్ చంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పారు.


నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. కాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్లలో జరిగే కేసులు, పాలనపరమైన అంశాలను సిబ్బంది ఇక సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌కు రిపోర్టు చేస్తారు. ఇదిలావుండగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఒకటి రెండురోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement