మోదీ దిష్టిబొమ్మ శవయాత్ర: అడ్డుకున్న పోలీసులు | congress dharna against currency ban | Sakshi
Sakshi News home page

మోదీ దిష్టిబొమ్మ శవయాత్ర: అడ్డుకున్న పోలీసులు

Nov 25 2016 1:06 PM | Updated on Mar 18 2019 7:55 PM

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది.

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఎల్‌బీనగర్ నాగోల్‌లో కాంగ్రెస్ నాయకులు ఈ శవ యాత్ర నిర్వహించి అనంతరం శ్మశానవాటికకు వెళ్లి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement