గాంధీ ఆస్పత్రిలో శనివారం మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి.
మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ
Mar 11 2017 2:00 PM | Updated on Sep 5 2017 5:49 AM
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో శనివారం మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యుల నిర్ధరించారు. ఐదుగురిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి నోడల్ అధికారి నరేందర్ తెలిపారు.
Advertisement
Advertisement