ఆ ‘108’ ఉద్యోగులు విధుల్లోకి | 108 employees return to their jobs | Sakshi
Sakshi News home page

‘108’ ఉద్యోగులు విధుల్లోకి

Apr 21 2016 3:28 AM | Updated on Sep 3 2017 10:21 PM

ఆ ‘108’ ఉద్యోగులు విధుల్లోకి

ఆ ‘108’ ఉద్యోగులు విధుల్లోకి

జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థలో ‘108’ అత్యవసర సర్వీసులో పనిచేసి తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సర్కారు నిర్ణయం... జీతాల పెంపు కూడా
సాక్షి, హైదరాబాద్: జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థలో ‘108’ అత్యవసర సర్వీసులో పనిచేసి తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి ‘108’ సేవలను బలోపేతం చేయడానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఇందులో జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అలాగే ‘108’లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను పెంచాలని కూడా నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement