ఆర్టీసీ బస్సు ప్రమాదం: నలుగురికి గాయాలు | RTC bus , auto collided and four injuries | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ప్రమాదం: నలుగురికి గాయాలు

Feb 11 2016 11:01 AM | Updated on Aug 30 2018 3:58 PM

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం పెన్నానది బ్రిడ్జి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది.

వైఎస్సార్ జిల్లా  ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం పెన్నానది బ్రిడ్జి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో గంగాధరం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement