కుక్కల భీభత్సం:15 మందికి గాయాలు | 15 injured in dogs attack at srikakulam district | Sakshi
Sakshi News home page

కుక్కల భీభత్సం:15 మందికి గాయాలు

Nov 3 2015 10:37 AM | Updated on Sep 29 2018 4:26 PM

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కుక్కలు భీభత్సం సృష్టించాయి.

పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కుక్కలు భీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మేదర వీధి, వెంకటరాయుని కోనేరు దరి ప్రాంతాల్లో కుక్కలు దాడి చేసి 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కుక్కల బెడదతో పట్టణ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement