చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది | venkaiah naidu takes on sonia gandhi, rahul gandhi | Sakshi
Sakshi News home page

చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది

Apr 28 2014 10:47 AM | Updated on Mar 29 2019 9:24 PM

చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది - Sakshi

చిరంజీవిని కాంగ్రెస్ పావుగా వాడుకుంటోంది

రాష్ట్ర విభజన అంశంలో నోరు మెదపని సోనియా గాంధీ, రాహుల్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు.

నెల్లూరు: రాష్ట్ర  విభజన అంశంలో నోరు మెదపని సోనియా గాంధీ, రాహుల్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకుంటోందన్నారు. రాష్ట్రం లక్ష కోట్ల అప్పుల్లో ఉందని వెంకయ్య పేర్కొన్నారు. కేంద్రం సాయం లేనిదే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement