పరమేశ్వర ఉత్సవంలో ఘర్షణ | two rivals clashes each other in parameswara carnival, 5 injured | Sakshi
Sakshi News home page

పరమేశ్వర ఉత్సవంలో ఘర్షణ

Nov 27 2016 8:33 AM | Updated on May 3 2018 3:20 PM

ఉమ్మలాడ గిరి పరమేశ్వర ఉత్సవంలో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది.

విశాఖపట్టణం: జిల్లాలో జరుగుతున్న గౌరి పరమేశ్వర ఉత్సవంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లాలోని మునగపాక మండలం ఉమ్మవాడలో గౌరి పరమేశ్వర స్వామి ఉత్సవాలలో ఈ వివాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement