
బాల కార్మికులు కాదు.. బడి పిల్లలే
విద్యార్థులు కూలీలుగా మారారు. పాఠశాల గదులను ఊడ్చుతున్నారు. సిమెంటు బస్తాలను మోస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సంజీవ్నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు కూలీలుగా మారడం కనిపించింది.
Jul 27 2016 11:47 PM | Updated on Sep 15 2018 4:12 PM
బాల కార్మికులు కాదు.. బడి పిల్లలే
విద్యార్థులు కూలీలుగా మారారు. పాఠశాల గదులను ఊడ్చుతున్నారు. సిమెంటు బస్తాలను మోస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సంజీవ్నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు కూలీలుగా మారడం కనిపించింది.