22 మండలాల్లో తుంపర్లు | rain in 22 mandals | Sakshi
Sakshi News home page

22 మండలాల్లో తుంపర్లు

Sep 9 2017 10:57 PM | Updated on Jun 1 2018 8:45 PM

22 మండలాల్లో శనివారం తుంపర వర్షం కురిసింది.

అనంతపురం అగ్రికల్చర్‌: 22 మండలాల్లో శనివారం తుంపర వర్షం కురిసింది. గుడిబండ 12.6 మి.మీ వర్షం కురవగా అమరాపురం, పెనుకొండ, నల్లమాడ, కంబదూరు, గుమ్మగట్ట తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 71.7 మి.మీ నమోదైంది. అలాగే ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 245.9 మి.మీ గానూ 5 శాతం అధికంగా 258.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంకా మూడు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement