విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందింది.
విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం విన్నరపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రామలక్ష్మి(22) అనే వివాహిత ఐదు రోజుల క్రితం ప్రసవించింది. యితే విషజ్వరం కారణంగా మంగళవారం ఉదయం మృతిచెందింది.