చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు | Minister Indrakaranreddy pray god in chervughattu | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

Sep 1 2016 11:27 PM | Updated on Sep 4 2017 11:52 AM

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో  అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరమే తెలంగాణలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వాటికి గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కృషి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఆయన వెంట నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement