రైలు కింద వృద్ధుడి మృతి | man dies in train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద వృద్ధుడి మృతి

Sep 18 2016 10:11 PM | Updated on Sep 4 2017 2:01 PM

చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌ గేట్‌లో గుర్తు తెలియని ఓ వద్ధుడు రైలు కింద పడి మరణించినట్లు స్థానికులు తెలిపారు.

చెన్నేకొత్తపల్లి : చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌ గేట్‌లో గుర్తు తెలియని ఓ వద్ధుడు రైలు కింద పడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చే రైలు కింద పడి మతి చెందినట్లు వివరించారు. మతుడికి 70 ఏâ¶ ్ల వయస్సు ఉంటుందని, తెల్లని పంచె, అంగీ ధరించి ఉన్నాడన్నారు. హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement