వరికోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి | man dies after fallling in crop cutting mission in warangal district | Sakshi
Sakshi News home page

వరికోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి

Oct 24 2016 4:42 PM | Updated on Sep 4 2017 6:11 PM

వరికోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది.

దుగ్గొండి(వరంగల్): వరికోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాల్లపల్లి సాంబయ్య(38) వరికోత మిషన్ సమీపంలో నిల్చొని ఉన్న సమయంలో అతన్ని గుర్తించని మిషన్ డ్రైవర్ అతని పై నుంచి మిషన్‌ను పోనిచ్చాడు. దీంతో అందులో పడ్డ సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement