నెల్లూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి | ground slightly shaken in Nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి

Jan 14 2016 7:24 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాలోని గ్రామాల్లో గురువారం ఉదయం 6.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం 6.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దుత్తలూరు మండలంలోని దుత్తలూరు, లక్ష్మీపురం, సోమలరేగడ, ముత్తరాసుపల్లి, బీసీ కలనీ ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఇక జిల్లాలోని వరికుంటపాడులో పలు మార్లు భూమి కంపించడంతో.. ప్రజలు భయకంపితులయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement