తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sep 18 2016 8:17 AM | Updated on Sep 4 2017 2:01 PM

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది.

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చన భక్తులతో 28 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 89,260 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు అని వారు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement