ప్రకాశం జిల్లాలో వర్ష బీభత్సం | devastation of rain in Prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో వర్ష బీభత్సం

May 29 2016 10:41 AM | Updated on Sep 4 2017 1:12 AM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని ఉల్లగళ్లు, పసుపుగళ్లు, కొమ్మవారం తదితర గ్రామాల్లో శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. చెట్టు విరిగి మీద పడడంతో బండారు పుల్లారావు (42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయా గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement