అమ్మవారి పూజలో సీఎం సతీమణి | cm kcr wife visited temple at nallakunta | Sakshi
Sakshi News home page

అమ్మవారి పూజలో సీఎం సతీమణి

Oct 7 2016 10:51 PM | Updated on Aug 14 2018 10:54 AM

అమ్మవారి పూజలో సీఎం సతీమణి - Sakshi

అమ్మవారి పూజలో సీఎం సతీమణి

ముఖ్య మంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ శుక్రవారం నల్లకుంటలోని పాత రామాలయాన్ని సందర్శించారు.

నల్లకుంట: ముఖ్య మంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ శుక్రవారం నల్లకుంటలోని పాత రామాలయాన్ని సందర్శించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారి వద్ద హోమం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచారి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement