డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు | 237 not attented to departmental exam | Sakshi
Sakshi News home page

డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు

Dec 6 2016 11:00 PM | Updated on Sep 4 2017 10:04 PM

ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న శాఖాపర (డిపార్ట్‌మెంటల్‌) పరీక్షలకు జిల్లాలో తొలి రోజున 237 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అర్బన్‌ : ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న శాఖాపర (డిపార్ట్‌మెంటల్‌) పరీక్షలకు జిల్లాలో తొలి రోజున 237 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  నాలుగు కేంద్రాల్లో ఈ నెల 11 వరకు పరీక్షలు జరుగతాయని తెలిపారు.  మొదటి రోజు పరీక్షలకు 311 మంది అభ్యర్థులకు గానూ 237 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement