బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి | 2 killed in lorry accident at medak district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి

Jul 21 2016 12:02 PM | Updated on Oct 16 2018 3:12 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

కోహిర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్ మండలం కవేలి క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటు చేసుకుంది. 65 వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement