ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్ | 10 buses seized in medak district | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్

Dec 23 2015 9:47 AM | Updated on Sep 3 2017 2:27 PM

మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు.

మెదక్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేట్ బస్సులను సీజ్ అధికారులు చేశారు. అలాగే సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు అధికారులు అపరాధ రుసుం వసూలు చేశారు.  ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement