రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident in Rangareddy District | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 4 2018 8:12 AM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accident in Rangareddy District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి: జాల్లాలోని నందిగామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. కర్నూలు జిల్లా ఎమిగనూరు నుంచి హైదరాబాద్‌కు ఉల్లి లోడుతో వస్తున్న లారీ నందిగామ తాండ బైపాస్‌ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని రామలక్ష్మి, లారీ క్లీనర్‌ నాగరాజుగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement