పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ మోసం.. | men constable fraud to a woman in krishna district | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ మోసం..

Nov 28 2017 4:28 PM | Updated on Aug 21 2018 6:00 PM

సాక్షి, కృష్ణా: ఒకరిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. గోపికృష్ణ అనే కానిస్టేబుల్‌ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని లేడీ కానిస్టేబుల్‌ను నమ్మించాడు. ఏంజరిగిందో ఏమో.. ఇటీవల గోపికృష్ణ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న లేడీ కానిస్టేబుల్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు జి. కొండూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement