నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ | Reliance Jio Phone pre-booking to start from tomorrow for Rs 500 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

Aug 24 2017 8:09 AM | Updated on Sep 17 2017 5:53 PM

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది.

రూ.500తో..
న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫోన్‌ కావాలనుకుంటున్న వారు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్, జియో వెబ్‌సైట్, జియో యాప్‌ ద్వారా సాయంత్రం 5 గంటల నుంచి రూ.500తో ప్రి–బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫోన్ల డెలివరీ (సెప్టెంబర్‌లో) సమయంలో మిగతా రూ.1,000 చెల్లిస్తే సరిపోతుంది. ఫోన్‌ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1,500ను కస్టమర్‌ 36 నెలల తర్వాత తిరిగి తీసుకోవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement