రూ.2,496 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ : ఎన్టీపీసీ స్టాండెలోన్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 18 శాతం క్షీణించింది. రూ.2,496 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.3,029 కోట్లు. మొత్తం ఆదాయం మాత్రం రూ.18,218 కోట్ల నుంచి రూ.19,588 కోట్లకు పెరిగింది. అయితే, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రిఫండ్లకు తోడు పన్నుపరమైన సర్దుబాట్ల వల్ల ఎక్కువ లాభం వచ్చినట్టు కంపెనీ తెలిపింది. విద్యుదుత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం రూ.17,993 కోట్ల నుంచి రూ.19,491 కోట్లకు పెరిగింది. స్థూల విద్యుత్ ఉత్పత్తి 60.59 బిలియన్ యూనిట్లుగా ఉంది. సగటున ఒక్కో యూనిట్పై చార్జీ రూ.3.25గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
ఎన్టీపీసీ లాభం 18 శాతం డౌన్
Published Sat, Oct 29 2016 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement