తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | ysrcp adjournment motion in andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Dec 23 2014 8:35 AM | Updated on Jun 4 2019 8:03 PM

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్‌డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement