తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు | Ys Jagan mohan reddy to vijayadasami wishes telugu people | Sakshi
Sakshi News home page

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు

Oct 2 2014 3:22 AM | Updated on Apr 4 2018 9:25 PM

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు - Sakshi

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు

దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement